Bus Accident : శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి- VIDEO
శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.
శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.
చిన్ననాటి స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.
గుజరాత్లో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో నిందితుడు తన భార్యను దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. న్నికలు దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా నియోజక వర్గంలో సుమారు 100 మంది రౌడీషీటర్లు,50 మంది అనుమానితులున్నట్లు గుర్తించారు.
ఒడిశాలో ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నారాయణ రావు సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పోలీసులు అదుపులో ఉన్న ఆయన గురువారం ఉదయం చేరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు నారాయణ రావు పోస్టుమార్టంపై సస్పెన్షన్ నెలకొంది.
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియాలోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.
హైదరాబాద్ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి.