BREAKING: హైదరాబాద్లో కాల్పుల కలకలం
హైదరాబాద్లోని రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కర్నూలకు చెందిన కృష్ణ గాలిలోనే కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లోని రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కర్నూలకు చెందిన కృష్ణ గాలిలోనే కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్లు.. చివరకు అంతిమ యాత్రలోనూ కలిసే ఉన్నారని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. భారీగా వర్షం కురుస్తున్న బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లతో వారికి వీడ్కోలు పలికారు. వీటికి సంబంధించిన దృశ్యాలు కంటతడిపిస్తున్నాయి.
హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ డాక్టర్ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్ డెన్గా మార్చిన డాక్టర్ జాన్పాల్.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన పోలీసులు అతని ఇంటిపై దాడిచేశారు.
సాంకేతిక రంగంలో మరో ముందడుగు పడింది. భారత్ లో సెమీకండక్టర్ల తయారీ, ఎడ్జ్-ఏఐ చిప్ హార్డ్వేర్ డిజైన్ను సహ-అభివృద్ధి చేయడం కోసం హైదరాబాద్కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BCSSL) కీలక నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలి ప్రాంతంలో తాజాగా ఓ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు.. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు.
మృత్యువు ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. ఈరోజు ట్రైన్ లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు.. ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు వివరించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక పసికందు కూడా ఉండడం అందరి మనసుల్ని కలచివేస్తోంది.