BIG BREAKING: అన్నకు రాఖీ.. కేటీఆర్ ఇంటికి కవిత?
రాఖీ పండుగ వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ ఇంటికి కవిత వెళ్లి రాఖీ కడుతుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
రాఖీ పండుగ వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ ఇంటికి కవిత వెళ్లి రాఖీ కడుతుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ తరఫున మండలికి ఎన్నికై.. ఇప్పుడు అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడం కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
అల్పపీడన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం పలు ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.
అచ్చంపేట బీఆర్ఎస్ మాజీఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి ఏడ్చారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. నువ్వెంతా.. నీ బతుకెంతా? అని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ రోజు మరోసారి రఘునందన్రావుకు దుండగులు ఫోన్ చేసి బెదిరించారు.
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.