🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ. 87 వేల 200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 95 వేల 130కి చేరుకుంంది.
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ముకేశ్ అంబానీ బ్లూ చిప్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి రూ.10 వేల కోట్ల లాభాన్ని పొందారు. 2008లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆసియా పెయింట్స్ స్టాక్లో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాని విలువ రూ.10,500 కోట్లకు పెరిగింది.