TCS ఉద్యోగులకు గుడ్న్యూస్.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. సెన్సెక్స్ 250 పాయింట్లు.. నిఫ్టీ 24,500 కంటే దిగువకు పతనమయ్యాయి.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు.
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది.
దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది.
కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక గొప్ప ఆఫర్ తో ముందుకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్ పేరిట దీన్ని లాంచ్ చేసింది.
ఆగస్టు 1 నుండి వాణిజ్య LPG సిలిండర్ ధరలు మళ్లీ తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. అయితే 14.2 కిలోల గృహ LPG సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్. ఫోన్ పే, గూగుల్ పే పేటీఎం వంటి UPI యాప్లు వాడే వారు ఆగస్ట్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే. రేపటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల నిబంధనలలో భారీ మార్పులు రానున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.