Indian Stock Market: నువ్వు మమ్మల్నేం చేయలేవురా..ట్రంప్ టారిఫ్ లకు చెక్ పెడుతున్న భారత పెట్టుబడిదారులు
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్ లో బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం భారత పెట్టుబడిదారులే అని చెబుతున్నారు.