ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. పాక్లో ఇవాళ జరగాల్సిన PSL మ్యాచ్ రద్దైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
శాంసంగ్ Galaxy F56 5G మొబైల్ సేల్ ఇవాళ ప్రారంభమైంది. 8/128GB ధర రూ.27,999, 8/256GB ధర రూ.30,999గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మనమిత్ర కింద రేషన్ సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
APలో పదోతరగతి పాసైన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టుకు సంబంధించిన షార్ట్ మెమోలను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
రాజస్థాన్ రాయల్స్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి గాయాల కారణంగా బ్యాటర్ నితీశ్ రాణా, బౌలర్ సందీప్ శర్మ లీగ్ నుంచి తప్పుకున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పాకిస్థాన్కు బిగ్షాక్ తగిలింది. పాక్ రూపొందిన వెబ్సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు వెంటనే తొలగించాలని భారతప్రభుత్వం.. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్తాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత డ్రోన్ కూలిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025)లో భాగంగా ఇవాళ పెషావర్ జల్మి VS కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో అద్భుతమైన యుద్ధ సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు. Short News | Latest News In Telugu | సినిమా
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్లో పలు విమానాశ్రయాలు మూసివేశారు. మరిన్ని విమానాలు రద్దు చేశారు. సుమారు 27 ఏయిర్ పోర్ట్లను మూసివేయగా Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్లో హై అలెర్ట్ జారీ అయింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు