జమ్మూలో ఏడుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి సాంబా జిల్లాలో టెర్రరిస్టులు మన దేశంలో చొరబాటుకు ప్రయత్నించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Seetha Ram
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పోస్టు వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని అందులోరాసుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిన్న రద్దైంది. దీనిపై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా రియాక్ట్ అయ్యారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ బంద్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత్ ఆయుధాలు పాక్కు గట్టి గుణపాఠం చెప్పాయి. రాత్రి జరిగిన దాడిలో భారత్కు చెందిన INS విక్రాంత్, ఆకాశ్, S400, ZSU-23-4 షిల్కా, L70 వంటి ఆయుధాలు బ్రహ్మస్త్రంలా పనిచేశాయి. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్ మూతపడ్డాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్తాన్ డ్రోన్ల దాడిని ఇండియన్ ఆర్మీకి చెందిన ‘హర్పి డ్రోన్స్’ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను హర్పి డ్రోన్స్ తుక్కు చేసాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
రాజస్తాన్లోని జైసల్మేర్ ప్రాంతంపై పాకిస్తాన్ క్షిపణి దాడికి ప్రయత్నించింది. ఈ దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ 70కి పైగా డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
జమ్మూలోని ఎయిర్పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసింది. భారతఆర్మీ S-400 సాయంతో 8 పాక్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు