/rtv/media/media_files/2025/11/11/jubileehills-elections-2025-11-11-17-59-04.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణానగర్ లో ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఆందోళనలకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరో వైపు షేక్ పేటలోనూ హైటెన్షన్ నెలకొంది. భారీగా గుమి కూడిన వివిధ పార్టీల నేతలు, స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
కాంగ్రెస్ దొంగ ఓట్లకు
— BRS Party (@BRSparty) November 11, 2025
ఎన్నికల కమిషన్, పోలీసులు సహకరిస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్#JubileeHillsByElection@magantigopimlapic.twitter.com/mITryCoQf3
జూబ్లీహిల్స్ అపెక్స్ స్కూలు వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద హైటెన్షన్ నెలకొంది
— RTV (@RTVnewsnetwork) November 11, 2025
భారీగా జనం గుమి కూడడం.. ఎంత చెప్పినా వెళ్లకపోవడంతో లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/AUJTmHGpVc
Follow Us