author image

Manogna alamuru

pahalgam terrorist attack:  హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
ByManogna alamuru

పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి.. వరుసగా ముంబైకు నాలుగో విజయం
ByManogna alamuru

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
ByManogna alamuru

64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీ విజేతగా కోనేరు హంపి
ByManogna alamuru

ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్‌ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్‌ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Terrorist Attacks: 15 ఏళ్ళు...11 దాడులు..227 మంది మృతి..జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల విధ్వంసం
ByManogna alamuru

జమ్మూ, కాశ్మీర్ లో సామాన్య ప్రజల మీద అటాక్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా జరిగింది. లెక్కల ప్రకారం పదిహేనేళ్ళల్లో 227 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?
ByManogna alamuru

చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడ్డారు. అది కూడా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో కూడా ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు..వారం రోజులకు అటాక్..మాకేం సంబంధం లేదంటున్న రక్షణ మంత్రి
ByManogna alamuru

కాశ్మీర్ పాక్ జీవనాడి...ఇది పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు. దీని తరువాత కరెక్ట్ గా వారం రోజుల తర్వాత ఇక్కడ అటాక్ జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Terrorist Attack: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!
ByManogna alamuru

అనంత్ నాగ్ లోని పహల్గామ్లో బైసరన్ లోయలో దారుణ మారణకాండకు తామే బాధ్యలము అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయితే దీనికి సూత్రధారి మాత్రం  లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ అని భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pahalgam Attack: పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..
ByManogna alamuru

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pahalgam Attack: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు
ByManogna alamuru

జమ్మూలోని పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇందులో నలుగురిని గుర్తుపట్టినట్టు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు