author image

Manogna alamuru

Trump-musk:  వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు..ట్రంప్,మస్క్ మాటల యుద్ధం
ByManogna alamuru

 వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలోన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు
ByManogna alamuru

 ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా.  ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం
ByManogna alamuru

నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Stampede: బెంగళూరు తొక్కిసలాట ఏ సమయంలో జరిగిందంటే..
ByManogna alamuru

అయితే ఈ ఘటన సాయంత్రం 5.16 నిమిషాలకు మొదలైందని...ఆ తర్వాత అంతా గందరగోళంగా మారిపోయిందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Elon Musk - Trump: నా వల్ల కాదు.. బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుపై ఎలాన్ మస్క్
ByManogna alamuru

Elon Musk - Trump: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెమిటెన్స్‌లపై అంటే అమెరికా(USA) నుంచి విదేశాలకు డబ్బులు.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు...ఇవాల్టి నుంచే అమలు
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మరోసారి షాక్ ఇచ్చారు. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలను పెంచుతూ సంతకం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

IRAN: ఇరాన్ లో కిడ్నాప్ అయిన యువకులు క్షేమం..కన్ఫార్మ్ చేసిన ఎంబసీ
ByManogna alamuru

ఇరాన్ లో కిడ్నాప్ అయిన ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. దుండుగుల చెరలో ఉన్న వారిని ఇరాన్ పోలీసులు కాపాడి బయటకు తీసుకువచ్చారని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

RCB Advertisement: ఆర్సీబీ కలను నిజం చేసిన యాడ్
ByManogna alamuru

ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసారం చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచాక మళ్ళీ పాపులర్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL 2025: ఐపీఎల్ లో ఆర్సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ByManogna alamuru

 ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL Toppers: ఐపీఎల్ ఈ సీజన్  టాపర్లు వీళ్ళే..
ByManogna alamuru

ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు