నేపాల్ సరిహద్దు లిపులేఖ్ మీదుగా వాణిజ్యం తిరిగి మొదలు పెట్టాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
అమెరికా, భారత్ సంబంధాలు ప్రస్తుతం విచ్ఛిన్న దశలో ఉన్నాయని..వాటిని ఎంత తర్వగా మెరుగుపరుచుకుంటే అంత మంచిదని యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పహల్గాం దాడి, పాక్ తో ఘర్షణ తర్వాత భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ ను టెస్ట్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రెడ్ కార్పెట్ గౌరవం దక్కింది. కానీ ఆయన ప్రతినిధి బృందం మాత్రం తమ జెట్ లలో ఇంధనం నింపుకోవడానికి ఏకంగా రూ.2. 2 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా, భారత్ లు కలిపి అమెరికా కు చెక్ పెడుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మెగాస్టార్ చిరంజీవి..వంశీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న దీనిపై ఈరోజు బిగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందితో వివాదంలో ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
ప్రధాని, ముఖ్యమంత్రి తొలగింపు బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దీని ప్రకారం అధికార పార్టీకి ఎవరి ముఖమైనా నచ్చకపోతే వారిని పదవి నుంచి తొలగించేయవచ్చని తీవ్రంగా విమర్శించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మన్మథుడు నాగార్జునకు తెలుగు, హిందీ ప్రేక్షకులు మొదటి నుంచీ ఫిదా నే. ఇప్పుడు తమిళ తంబీలు కూడా కింగ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు