అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో అంతర్యుద్ధం జరగనుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ జనరల్స్ ను వెనక్కు రప్పిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు. : Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఏడేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు అడ్డుకోవడం..పలు బిల్లులకు ఓట్లు తక్కువ లభించడంతో యూఎస్ గవర్నమెంట్ మూతబడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ 21 శాంతి సూత్రాల ప్రణాళికనురూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం కూడా తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు