ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అయిన యాసీర్ అహ్మద్ దార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఆపరేషన్ సింధూర్ లో మురిద్ ఎయిర్బేస్పై దాడి జరిగిందని.. ప్రస్తుతం దాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ప్రభుత్వ మద్దతుతో వస్తున్న క్యాబ్ సర్వీస్ భారత్ ట్యాక్సీ జనవరి 1 నుంచి ఢిల్లీలో మొదలు కానుంది. ఓటా, ఊబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
రిటైర్మెంట్ ముందు కొందరు జడ్జిలు వివాదాస్పద తీర్పులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికా, వెనిజులాల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మాదక ద్రవ్యాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు చమురు దగ్గరకు చేరుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పాకిస్తాన్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని పంపించమని కోరడమే అని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో టాస్ కూడా వేయకుండానే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/18/yasir-ahmed-2025-12-18-20-43-39.jpg)
/rtv/media/media_files/2025/12/18/australia-2025-12-18-20-13-09.jpg)
/rtv/media/media_files/2025/12/18/pak-air-base-2025-12-18-19-27-56.jpg)
/rtv/media/media_files/2025/12/18/bharat-taxi-2025-12-18-18-38-46.jpg)
/rtv/media/media_files/2025/12/18/cji-2025-12-18-17-42-44.jpg)
/rtv/media/media_files/2025/12/18/us-venezula-2025-12-18-17-12-19.jpg)
/rtv/media/media_files/2025/12/18/asim-2025-12-18-16-47-25.jpg)
/rtv/media/media_files/2025/12/17/india-vs-south-africa-2025-12-17-21-56-39.jpg)
/rtv/media/media_files/2025/11/01/kunar-2025-11-01-07-15-09.jpg)
/rtv/media/media_files/2025/12/14/telangana-gram-panchayat-polls-2025-2025-12-14-14-46-28.jpg)