ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేన్సర్ బాధితుడుఅయిన కుల్దీప్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనని తాను కాల్చుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | తెలంగాణ
2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన విడుదల చేసింది.ఇందులో ట్రంప్, బంగ్లాదేశ్ అధినేత యూనస్ లకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం గమనార్హం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా తన భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
టెక్ దిగ్గజం గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్ ఖాతాలను సస్పెండ్చేసినట్లు పేర్కొంది.Short News | Latest News In Telugu | నేషనల్
ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేశాడు.నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.Latest News In Telugu | ఆదిలాబాద్
అమెరికా -చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది.చైనా ,అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదని బెసెంట్ పేర్కొన్నారు. ఆ దేశంతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు