author image

B Aravind

Operation sindoor: ఆపరేషన్ సిందూర్ 2.0కు ఇండియా ప్లాన్.. ఎప్పుడంటే ?
ByB Aravind

భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Operation Sindoor: పాకిస్థాన్‌కు మద్దతుగా రెండు దేశాలు.. భారత దాడులు ఖండిస్తూ సంచలన ప్రకటన
ByB Aravind

ఆపరేషన్ సిందూర్ పేరిట భారత 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావారాలపై మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

India-Pakistan Tensions: రైళ్లపై పాకిస్థాన్‌ నిఘా.. అప్రమత్తమైన రైల్వేశాఖ
ByB Aravind

భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Maoists Killed: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి
ByB Aravind

బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

BREAKING: పాక్‌ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి
ByB Aravind

భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్‌ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మళ్లీ పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్!
ByB Aravind

భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఈ దాడుల తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Operation Sindoor: హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్
ByB Aravind

ఆపరేషన్ సిందూర్‌ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Operation Sindoor: 1984 నాటి ముగ్గురు NDA బ్యాచ్‌మేట్స్.. ఆపరేషన్ సిందూర్ కథ నడిపింది వీరే!
ByB Aravind

ఆపరేషన్‌ సిందూర్‌ను త్రివిధ దళాల అధిపతులు ప్లాన్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ అమర్‌ ప్రీత్‌.. ఈ ముగ్గురు కూడా 1984 NDA బ్యాచ్‌కు చెందినవారే. Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi : రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
ByB Aravind

ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్‌, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మృతదేహాలు మోసుకెళ్తున్న పాకిస్థానీయులు-VIDEO
ByB Aravind

అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు