థాయ్లాండ్లోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన టైగ్ కింగ్డమ్లో ఓ పర్యాటకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు పులితో నడుస్తూ ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికా హమాస్కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్ ఛానల్కు చెప్పాడు. Latest News In Telugu | Short News
ఐపీఎల్ క్వాలిఫయర్1 లో పంజాబ్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్ చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఐపీఎల్ క్వాలిఫయర్1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. Latest News In Telugu | Short News
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. Short News | Latest News In Telugu | నేషనల్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీదా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చంఢీగఢ్లో జరుగున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ Short News
ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్