author image

B Aravind

By B Aravind

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. నేషనల్, టాప్ స్టోరీస్ , తెలంగాణ, Latest News In Telugu, Short News, ఆంధ్రప్రదేశ్

By B Aravind

నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News : ఇజ్రాయిల్, హెజ్‌బుల్లా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బుల్లా సంస్థకు చెందిన కమ్యూనికేషన్‌ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి.

By B Aravind

సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీపీఎం నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టాప్ స్టోరీస్, తెలంగాణ, Latest News In Telugu

By B Aravind

ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా అని తెలుసుకునేందుకు థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. టాప్ స్టోరీస్, తెలంగాణ, Short News

By B Aravind

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మూసీ ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లలో నిర్మించిన ఆక్రమణలను త్వరలోనే తొలగించనున్నారు. Short News, హైదరాబాద్ , టాప్ స్టోరీస్ , తెలంగాణ

By B Aravind

నేషనల్ | రాజకీయాలు | టాప్ స్టోరీస్ | Short News : గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హిందూ,ముస్లింల మధ్య జరిగిన అల్లర్లు ఇప్పటికీ వివాదస్పదంగానే ఉన్నాయి.

By B Aravind

సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. టాప్ స్టోరీస్, Short News, హైదరాబాద్

By B Aravind

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. టాప్ స్టోరీస్, నేషనల్ , Short News, రాజకీయాలు

By B Aravind

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజకీయాలు , నేషనల్

By B Aravind

బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు, టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు