ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్లోని నగ్రోటా ఎయిర్బేస్ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పాకిస్థాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్లు యూఏఈలో జరపాలని నిర్ణయించారు. కానీ యూఏఈ కూడా దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. జమ్మూ, సాంబ, పఠాన్కోట్, ఫిరోజ్పూర్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్లో ఉన్న భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చేసింది. Latest News In Telugu | Short News
హైదరాబాద్లోని చందానగర్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు