author image

B Aravind

Operation Sindoor: ఉగ్రవాదుల కొత్త వ్యూహాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ
ByB Aravind

ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | నేషనల్

S-400 VS S-500: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?
ByB Aravind

భారత సైన్యం వాటిని పాక్‌ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది .దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ఉండటమే. భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Karachi Port: కరాచీ పోర్టును లేపేస్తాం !.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ByB Aravind

పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్‌ఫుల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్‌ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన
ByB Aravind

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా కూడా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi: పాక్‌ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ
ByB Aravind

ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్‌ దాడులు చేస్తే.. భారత్‌ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్

Indian Army: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ByB Aravind

ఆపరేషన్ సిందూర్‌ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. Latest News In Telugu | Short News

Rahul-Modi: ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..
ByB Aravind

విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

India-Pakitan War: భారత్ చేతిలో చైనా సీక్రెట్స్.. భలే దొరికిపోయిందిగా?
ByB Aravind

భారత్‌లో పాక్ వినియోగించిన పీఎల్‌ 15 దీర్ఘశ్రేణి క్షిపణి చెక్కుచెదరకుండా దొరికింది. ఇప్పుడు ఆ క్షిపణిని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్‌ తెలుసుకోనుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Rajnath Singh: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్
ByB Aravind

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

India-Pakistan: రేపే భారత్‌-పాక్‌ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?
ByB Aravind

సోమవారం భారత్‌-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌(DGMO)లు పాల్గొననున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు