author image

B Aravind

Kapil Sibal: పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్
ByB Aravind

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్ కేంద్రానికి సూచించారు. ఇందుకోసం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లో సవరణలు చేయాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

US Embassy: అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం
ByB Aravind

భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. గడువు దాటినా కూడా అమెరికాలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Telangana: మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు.. కోర్టు కీలక తీర్పు
ByB Aravind

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్‌ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్‌ నేతలపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్

Asaduddin Owaisi: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
ByB Aravind

టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | ఇంటర్నేషనల్ | హైదరాబాద్

AAP: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్.. రెండుగా చీలిన ఆప్‌
ByB Aravind

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Congress: శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా..!
ByB Aravind

పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ పంపించిన లిస్ట్‌లో శశిథరూర్‌ పేరు లేదు. Short News | Latest News In Telugu | నేషనల్

Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ భూపత్రాలు.. ఆరుగురు అరెస్టు
ByB Aravind

ఫేక్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల దందా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు
ByB Aravind

భారత్‌లో ఈకామర్స్‌ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్‌ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Pakistan: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !
ByB Aravind

పాక్‌ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్

Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్‌
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు