భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్కు చెందిన ఓ వ్యక్తి భారత్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్
ఉత్తరప్రదేశ్లో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తన ఇంటికి సమీపంలో చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని సిబ్బంది గమనించకుండా ట్రాక్టర్తో మట్టి పోయడంతో ఈ ప్రమాదం జరిగింది.Short News | Latest News In Telugu | నేషనల్
మయన్మార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దయ చూపాలని WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్లో ఏర్పడ్డ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు