author image

B Aravind

BSF: భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్‌ జాతీయుడు.. కాల్చి చంపిన BSF
ByB Aravind

భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి. Short News | Latest News In Telugu | నేషనల్

Israel: 19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్‌ ఎంపీ ఆగ్రహం
ByB Aravind

ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్‌ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
ByB Aravind

నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్

Uttar Pradesh Crime: దారుణం.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిద్రిస్తున్న వ్యక్తి మృతి
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తన ఇంటికి సమీపంలో చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని సిబ్బంది గమనించకుండా ట్రాక్టర్‌తో మట్టి పోయడంతో ఈ ప్రమాదం జరిగింది.Short News | Latest News In Telugu | నేషనల్

Rohingyas: పెను విషాదం.. 427 మంది రోహింగ్యాలు మృతి !
ByB Aravind

మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ByB Aravind

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్‌ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
ByB Aravind

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన
ByB Aravind

గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దయ చూపాలని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
ByB Aravind

కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.Short News | Latest News In Telugu | నేషనల్

Bangladesh: భారత్‌ నుంచి కీలక కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్
ByB Aravind

బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్‌ బోట్‌ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు