గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దయ చూపాలని WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్లో ఏర్పడ్డ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్. Short News | Latest News In Telugu | నేషనల్
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. Latest News In Telugu | Short News
తెలంగాణలో జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ ప్లాన్ వేస్తోంది. దీంతో పాటు MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని యోచిస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. Latest News In Telugu | Short News not present
ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఏకంగా రూ.23 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్ సీపీఎస్ పోలీసులకు ఓ ఎన్నారై ఫిర్యాదు చేశాడు. short News | Latest News In Telugu | తెలంగాణ
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. Health | Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్
చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు