గుజరాత్లో అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్లో డీపీని మార్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
Plane Crash: ప్రమాదానికి ముందు MAYDAY..MAYDAY.. అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలెట్.. దాని అర్థం ఏంటో తెలుసా?
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మాదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్లోని అహ్మదాబ్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu
ఇజ్రాయెల్.. ఇరాన్పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ Short News | Latest News In Telugu
మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్ కోర్టులో హాజరుపరిచారు. Short News | Latest News In Telugu | నేషనల్ క్రైం
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు