నిమిష ప్రియకు జులై 16న యెమెన్లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని జగన్ సోదరుడు దుష్యంత్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్లను తనిఖీ చేయాలని సూచనలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యాలో పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు ఆ దేశం భారత్పై ఫోకస్ పెట్టింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
అమెజాన్లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. తుంగతుర్తిలో ఈ రోజు జరుగుతున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
యాక్సియం 4 మిషన్లో భాగంగా ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో వీళ్లు భూమి పైకి రానున్నారు.టెక్నాలజీ | Short News | Latest News In Telugu | నేషనల్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్కు గురయ్యారు.Short News | Latest News In Telugu | నేషనల్
భావా ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు కార్డూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు ఈ మధ్య భావా ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు