గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వందలాది గణేషుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News
హైదరాబాద్లోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్తో చలనా రాయితీ స్కీమ్ను ప్రకటించింది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో ఐదు తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఉక్రెయిన్ మద్దతుగా ఆ దేశంలో తమ సైనికులను మోహరించే దేశాలను తాము టార్గెట్ చేస్తామంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో దారుణం జరిగింది. పర్సోయి అనే గ్రామంలో భార్యభర్తలు చేతబడి చేస్తున్నట్లు స్థానికులు అనుమానించారు. క్రైం | Latest News In Telugu | Short News నేషనల్
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు