author image

B Aravind

By B Aravind

శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన కొడుకు హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. hort News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్‌బెడ్‌ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

కర్ణాటక ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా మార్గంలో రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు తేలింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్

By B Aravind

తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 7వ తేదీలోపు సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోను పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు

Advertisment
తాజా కథనాలు