author image

B Aravind

By B Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో పంజాబ్‌ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By B Aravind

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు. Latest News In Telugu | Short News

By B Aravind

రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీదా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

By B Aravind

మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఐపీఎల్‌ 2025లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. చంఢీగఢ్‌లో జరుగున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ Short News

By B Aravind

ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

పాక్‌ నుంచి వచ్చిన భయ్యా సన్ని యాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? Latest News In Telugu | Short News

By B Aravind

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్‌ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

పాక్‌లోని లాహోర్‌లో తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లష్కరే తోయిబా కమాండర్‌ సైఫుల్లా కసురి భారత్‌పై మళ్లీ విద్వేష ప్రసంగం చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు