author image

B Aravind

Kavitha: నాపై కుట్ర చేసి బయటకు పంపారు.. కవిత సంచలన ఆరోపణలు
ByB Aravind

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేసి బయటికి పంపించారని ఆరోపించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Yamuna River: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్‌ నేతల ఆందోళనలు
ByB Aravind

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు యమునా నది నుంచి మురికి నీటిని ఓ బాటిల్‌లో సేకరించారు. ఆ బాటిల్‌లోని నీటిని సీఎం రేఖ గుప్తా తాగాలంటూ ఆందోళనలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Pakistan: అమెరికా చేతిలోకి పాకిస్థాన్ అణుబాంబులు.. సంచలన నిజం బయటపెట్టిన మాజీ CIA అధికారి
ByB Aravind

పాకిస్థాన్ తమ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్లు మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఈ చర్యలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Osama bin Laden: ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో  త‌ప్పించుకున్నాడు.. వెలుగులోకి కీలక విషయాలు
ByB Aravind

అమెరికాలో 2001, సెప్టెంబర్‌ 11న ట్విన్‌ టవర్స్‌పై అల్‌ ఖైదా చేపట్టిన ఉగ్రదాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Adani: అదానీ కోసం 30 కోట్ల మంది LIC పాలసీదారుల సేవింగ్స్‌ దుర్వినియోగం:  కాంగ్రెస్‌
ByB Aravind

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీదారుల సేవింగ్స్‌ను అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసం దర్వినియోగం చేసిందని కాంగ్రెస్ కేంద్రాన్ని విమర్శించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Cyclone: ఏపీకి రెడ్‌ అలెర్ట్‌.. దూసుకొస్తున్న తుపాను
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | వాతావరణం

ఏపీలో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు
ByB Aravind

తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీళ్లలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్రైం | Latest News In Telugu | Short News

Taxi: క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. ఓలా, ఉబర్‌కు పోటీగా భారత్‌ ట్యాక్సీ.. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు..
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్‌ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్‌ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది. Latest News In Telugu | Short News

Ravi Prakash: ఇంకా ఎంత మంది చావాలి ?: కర్నూల్ బస్సు ప్రమాదంపై రవి ప్రకాష్ ప్రశ్నలు!
ByB Aravind

కర్నూల్‌లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రవిప్రకాశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆత్మాహుతి దాడికి ప్లాన్
ByB Aravind

ఢిల్లీలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేశారు. పోలీసులు ఆ దాడిని భగ్నం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు