author image

B Aravind

By B Aravind

KCR - Harish Rao : మాజీ సీఎం కేసీఆర్‌, హరీష్‌ రావు, స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్ తగిలింది. వీళ్లకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రజా ధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు.

Advertisment
తాజా కథనాలు