Telangana : కేసీఆర్, హరీష్రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు By B Aravind 05 Sep 2024 KCR - Harish Rao : మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్కు బిగ్ షాక్ తగిలింది. వీళ్లకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రజా ధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు.