author image

B Aravind

Anmol Bishnoi: భారత్‌కు వచ్చిన లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు.. ఇతడి గురించి తెలిస్తే..!
ByB Aravind

ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

CM Revanth: ఇందిరమ్మ చీరల పంపిణీ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య
ByB Aravind

కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్‌ లెవెల్‌ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్‌(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.Latest News In Telugu | నేషనల్ | Short News

India-China: భారత్‌, చైనా మధ్య విమాన సర్వీసులు
ByB Aravind

కరోనా మహమ్మరి, లడఖ్‌లో సైనికుల మధ్య ఉద్రిక్తత వల్ల భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎయిరిండియాకు సంబంధించి కూడా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

జూబ్లీహిల్స్ లో BJP ఓటమికి కారణం వాళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!
ByB Aravind

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Sheikh Hasina: మరణశిక్షపై స్పందించిన షేక్ హసీనా
ByB Aravind

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. కోర్టు తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు..
ByB Aravind

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన
ByB Aravind

శీతాకాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంటోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
ByB Aravind

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు