AP News: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఐదుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరగడంతో కోర్టు సీరియస్గా తీసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో..అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేరు, ఫొటోను వాడి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి RTVతో సంచలన విషయాలు వెల్లడించాడు.
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి. అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా ఆదేశాల మేరకు అదిత స్వప్నను అబ్జర్వర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.