Pashamylaram Fire Accident: పాశమైలారం ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
చైనా ఈస్ట్ ప్రావిన్స్ షాన్డాంగ్లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఆ టైంలో 500 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పేలుడు ధాటికి వేల కార్లు, భవనాల అద్దాలు ధ్వంసమైయ్యాయి.
ఏపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో 497 ఎకరాల్లో CBG ప్లాంట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు ఇస్తామని ప్రకటించారు.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ వెన్నెముక. కానీ వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పెట్టుబడుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. 200లకు పైగా ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. ఆర్థిక పెరుగుదలకు యూనస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు.
ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మహారాష్ట్రలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఆరుగురు సజీవదహనం అవగా.. మరో 15 మంది తీవ్రంగా యపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు.