Sharmila Vs Jagan: ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకున్నావ్.. జగన్ పై మరోసారి షర్మిల సంచలన ఆరోపణలు!
నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో.. రాష్ట్ర ప్రజలకు తెలుసని వైఎస్ షర్మిల తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్ కు మళ్లించుకున్నారని ఆరోపించారు.