AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం

రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.

New Update
Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.

Train Track Broken Photograph: (Train Track Broken)

Ap Breaking: రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి తిరుపతి  వెళ్లే మార్గంలో రైలు పట్టా విరిగిపోయింది. ఈ క్రమంలోనే గొర్రెలు కాసేందుకు అటుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని  గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు. 

Also Read:  Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అయితే, వెంటనే అలర్ట్ అయిన అధికారులు రైల్వే ట్రాక్‌ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. అసలు ట్రాక్ విరగడానికి కారణం కుట్ర ఏమైనా ఉందా.. అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Also Read: SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

Also Read: Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు