రైలుని ఢీకొట్టిన గద్ద.. లోకోపైలట్కు గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో వేగంగా వచ్చిన ఓ గద్ద రైలు ముందు భాగాన్ని ఢీకొట్టింది. బారాముల్లా-బనిహాల్ మార్గంలో వెళ్తున్న లోకోమోటివ్ రైలును వేగంగా దూసుకొచ్చిన ఒక భారీ గద్ద ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనలో రైలు లోకో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి.
London: బ్రిటన్లో రెచ్చిపోయిన దుండగులు.. రైలులో కత్తులతో వీరంగం
లండన్కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్డమ్ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.బ్రిటన్లోని కేంబ్రిడ్జ్షైర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Russia-Ukraine: ఉక్రెయిన్లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా
క్రెయిన్-రష్యా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. దాడి కారణంగా రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. అని అధికార వర్గాలు వెల్లడించాయి.
Old Woman Shows Aadhaar: రైలు ఎక్కిన బామ్మ..టికెట్ అడగగానే ఆధార్ చూపడంతో అందరూ షాక్..
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. అందులో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. కానీ ఓ వృద్దురాలు రైలులో కూడా ఉచిత ప్రయాణం అనుకుంది.
IRCTC : రూ.5 వేలతో షిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ !
తక్కువ టైమ్ లో, తక్కువ బడ్జెట్ తో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేవలం 2 రోజుల్లో 5 వేల రూపాయలతో షిర్డీ యాత్ర టూర్ కు వెళ్లవచ్చు.
BIG BREAKING: నర్సాపూర్ ట్రైన్లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్ప్రెస్ రైల్లోకి చొరబడిన దొంగల ముఠా మహిళల మెడలోని 68 గ్రాముల బంగారాన్ని దొంగలించారు.
Crime News : రైలులో ఆరేళ్ల చిన్నారిని చంపి.. బాత్రూమ్ లో పడేసి..
గుజరాత్లో చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దుండగులు ఆమెను చంపి రైలు బాత్రూంలో పడేశారు. కిడ్నాప్ చేసి దుండగులు ఆ చిన్నారిని నాసిక్ తీసుకువెళ్లారు. నాసిక్ నుంచి ముంబయి వెళ్లే రైలు ఎక్కించి హత్య చేసి..దుండగులు బాత్రూంలోని చెత్తబుట్టలో కుక్కారు.
/rtv/media/media_files/2025/11/08/train-pilot-2025-11-08-20-20-50.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t065806-453-2025-11-03-06-58-28.jpg)
/rtv/media/media_files/2025/10/04/drones-attack-passenger-train-in-ukraine-2025-10-04-17-23-23.jpg)
/rtv/media/media_files/2025/09/28/free-bus-scheme-2025-09-28-19-38-55.jpg)
/rtv/media/media_files/2025/09/20/shiridi-2025-09-20-15-38-01.jpg)
/rtv/media/media_files/2025/08/27/gold-2025-08-27-09-13-01.jpg)
/rtv/media/media_files/2025/08/23/six-year-old-child-murdered-on-train-2025-08-23-17-05-28.jpg)