Crime News : రైలులో ఆరేళ్ల చిన్నారిని చంపి.. బాత్రూమ్ లో పడేసి..
గుజరాత్లో చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దుండగులు ఆమెను చంపి రైలు బాత్రూంలో పడేశారు. కిడ్నాప్ చేసి దుండగులు ఆ చిన్నారిని నాసిక్ తీసుకువెళ్లారు. నాసిక్ నుంచి ముంబయి వెళ్లే రైలు ఎక్కించి హత్య చేసి..దుండగులు బాత్రూంలోని చెత్తబుట్టలో కుక్కారు.