Old Woman Shows Aadhaar: రైలు ఎక్కిన బామ్మ..టికెట్ అడగగానే ఆధార్ చూపడంతో అందరూ షాక్..
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. అందులో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాయి. కానీ ఓ వృద్దురాలు రైలులో కూడా ఉచిత ప్రయాణం అనుకుంది.