BIG BREAKING: క్లౌడ్ బరస్ట్.. బీభత్సమైన వరదలు.. 12 మంది స్పాట్ డెడ్!
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ రావడంతో స్పాట్లోనే 12 మంది మృతి చెందారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.