Why BCCI Make changes in the T20 Team: భారత క్రికెట్ టీమ్ విజయ యాత్రకు బ్రేక్ పడినట్లేనా.. వన్డే సిరీస్లో రాణిస్తోన్న ఆటగాళ్లు టీ20లో ఎందుకని రాణించలేకపోతున్నారు. వెస్టిండీస్ టూర్లో భాగంగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి వెనుక రహస్యమేంటి..? భారత రేసుగుర్రం జస్పిత్ బుమ్రా(Burmrah) క్రికెట్కు దూరమైనట్లేనా.. టీమిండియా సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఎందుకు రాణంచలేకపోతున్నారు. భారత వర్డల్ కప్ జట్టు ఎలా ఉండబోతోంది. భారత ప్లేయర్లకు ఆసియా కప్పే ఆకరి పరీక్ష అని చెప్పుకోవచ్చా..?
పూర్తిగా చదవండి..బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్లో మార్పులు ఎందుకు చేసింది.?
బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్తో జరిగిన వన్డే సిరీస్లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది
Translate this News: