IND vs PAK : తోకముడిచిన పాకిస్థాన్.. స్కోర్ ఎంతంటే?
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది.
లక్నోలో టేకాఫ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని రన్వేపైనే నిలిపివేశారు.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు హాజరు కావడం లేదు. బీసీసీఐ సెక్రటరీ తదితరులు దుబాయ్ కు వెళ్లి మ్యాచ్ చూసేందుకు విముఖత చూపించినట్లుగా సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దాయది దేశం బుద్ధి మాత్రం మారలేదు. వరద బాధితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ తో ఎటువంటి మ్యాచ్ లు ఆడకూడదని చాలా డిమాండ్లు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత ఆ దేశాన్ని బ్యాన్ చేయాలని అందరూ చెప్పారు. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ ఆడాలనే నిర్ణయించింది. ఎందుకు అందరి మాటా పక్కన పెట్టి మరీ ఈ డెసిషన్ తీసుకుంది. కింది ఆర్టికల్ లో..