Cyber Attacks On India: జాగ్రత్త.. నెలకు రూ.1000 కోట్లు కాజేస్తుండ్రు
ఇండియాపై సైబర్ అటాక్స్ ఎక్కువగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ అంచనా వేసింది. 2025లోని మొదటి 5 నెలల్లో భారత్లో దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. దేశంలో ప్రతి నెలా రూ.1,000 కోట్లు నష్టపోతున్నారని తేలింది.