ENG vs IND: ఉత్కంఠ పోరు.. టీమ్ ఇండియా ఘన విజయం
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు.
లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి.
ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఓపెనర్గా ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్ల్లోనే సాధించడం విశేషం.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
భారత్-పాకిస్తాన్-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న షాక్స్గామ్ లోయలో చైనా సైన్యం రోడ్లు నిర్మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. PoKలోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్కు అధునాతన డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది.
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కరుణ్ నాయర్ (52), సాయి సుదర్శన్ (38), వాషింగ్టన్ సుందర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.