Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ ను కెప్టెన్గా ఎంచుకుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.