Pat Cummins : రోహిత్, విరాట్ వన్డే రిటైర్మెంట్ కన్ఫర్మ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ సంచలన కామెంట్స్
భారత్తో జరగనున్న వన్డే సిరీస్ ప్రత్యేకంగా ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అన్నారు. ఎందుకంటే ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీ, రోహిత్ శర్మలను వారి స్వదేశంలో ఆడటం చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.