T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.
గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా..ఇద్దరి చేతిలోనూ టీమ్ ఇండియా వైట్ వాష్ అయింది. స్వదేశాల్లో టెస్ట్ లలో చిత్తుగా ఓడి విమర్శలు పాలైంది. అసలేమౌతోంది..టీమ్ ఇండియా టెస్ట్ లను ఎందుకు ఆడలేకపోతోంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ తర్వాత టీమ్ ఇండియా వన్డే సీరీస్ లో పాల్లొననుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఈ రోజు భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి తన ఎంగేజ్మెంట్ను అందిరితో పంచుకుంది.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా అతడు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో ఇషాన్ ఇండియా A తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో మ్యాచ్లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ సీనియర్ల జట్టుతో సహా జూనియర్ల జట్టు కూడా పలు విజయాలతో క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది.