Asia Cup: దాంతో మాకు సంబంధం లేదు..మా దృష్టి ఆటపైనే..పాకిస్తాన్ మ్యాచ్ లపై మౌనం వీడిన భారత్
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు అంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్న వేళ..ఎట్టకేలకు భారత టీమ్ దీనిపై నోరు విప్పింది. తమ దృష్టి అంతా ఆట మీదనేనని...ఎవరితో ఆడాలన్నది బీసీసీఐ చూసుకుంటుందని తెలిపింది.