India vs Australia : టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బౌలింగ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్లోనే జరగనుంది. నవీ ముంబయ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో.. వెస్టిండీస్ జట్టు ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్లో జరగాల్సిన ట్రై-నేషన్ టీ20 సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్ను వెల్లడించింది. తమ దేశంపై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో అఫ్గాన్ ఈ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.
వచ్చే నెలలో జరగనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ముక్కోణపు సీరీస్ నుంచి తాము వైదొలుగుతన్నామని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ క్రికెటర్ల చావుకు కారణమైన పాక్తో ఇక మీదట ఆడమని తేల్చి చెప్పింది.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.