Ishan Kishan : ఇరగదీసిన కిషాన్.. గిల్, గంభీర్ రికార్డులు బద్దలు!
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్లోనే అదరగొట్టింది. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 67 పరుగుల తేడాతో గెలిచింది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పెట్టిన వింత డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏకపక్షంగా తోసిపుచ్చింది.
బెంగాల్ క్రికెటర్ సుదీప్ కుమార్ ఘరామి రంజీ ట్రోఫీలో తృటిలో ఒక భారీ రికార్డును చేజార్చుకున్నారు. ఆంధ్రా జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆయన కేవలం ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నారు.
టీ20 ప్రపంచకప్లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.
అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
షాహిద్ అఫ్రిదికి భారత్ మీద పడి ఏడవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్లో భారత్లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపి బంగ్లాదేశ్ తప్పుకుంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.