BCCI New President: రోజర్ బిన్నీ ఔట్.. బీసీసీఐ కొత్త చీఫ్ ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
దాదాపుగా మూడు నెలల తరువాత RCB ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు మౌనంగా ఉన్నఆర్సీబీ ఫ్రాంచైజీ గురువారం రోజున ఒక ఉద్వేగపూరిత పోస్ట్తో తిరిగి వచ్చింది.
పంజాబ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టిన తర్వాత హర్జీత్ సింగ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్గా, తన దేశం నుండి తొలి క్రికెటర్గా నిలిచాడు.
ఆసియా కప్-2025కు ముందు సంజూ శాంసన్ కేరళ క్రికెట్ లీగ్లో తన బ్యాటింగ్ సత్తా చాటాడు. కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు.
భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్తో 96 పరుగులు చేసింది.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడా సంబంధాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది.