IND vs PAK : పాకిస్థాన్కు బిగ్ షాక్.. సూపర్ ఫోర్ మ్యాచ్కు కూడా అతనే
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్కి జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మళ్లీ మ్యాచ్ రెఫరీగా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తన వైఖరిని స్పష్టం చేసింది.