Pak Cricket: క్రికెటర్లకు చెల్లని చెక్.. పాక్ ప్రధాని చిల్లర చేష్టలు.. వైరల్ న్యూస్!
T20 ప్రపంచ కప్ 2009 పాకిస్తాన్ జట్టు గెలవడంతో 2.5 మిలియన్ రూపాయలు ఇస్తానని అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ హామీ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు చెల్లించలేదని, ఆ చెక్ బౌన్స్ అయినట్లు మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ ఓ పాడ్ కాస్ట్లో తెలిపారు.