/rtv/media/media_files/2025/06/21/crime-news-2025-06-21-19-30-25.jpg)
Crime News
TG Crime
హైదరాబాద్ బేగంపేట పరిధిలోని సన్ స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలోని లాకర్లో ఉన్న రూ.48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని గిరీశ్జైన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లాకర్లో ఉన్న డబ్బులు పోవడం వెనుక షాపులో పనిచేసేవ వారి హస్తం ఉంటుందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వైపు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీపీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read : 'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్
Also Read: Ananya Nagalla : కేరవాన్లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
hyderabad crime latest | Hyderabad Crime | crime news | telugu crime news | theft gang hyderabad | theft-case | Hyderabad Theft Incident | massive-theft | theft