Crime: వీడసలు మనిషేనా.. తాగుడుకు డబ్బులివ్వలేదని మిక్సీ వైరుతో భార్యను చంపిన భర్త
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతుకు మిక్సీ వైరు బిగించి హత్య చేశాడు.ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది.