RTV పై ప్రిజమ్ సిబ్బంది దాడి | Prism Pub Staff Members Attacked On RTV | Police | Hyderabad
హైదరాబాద్లో రోజులవ్యవధిలోనే 3 మర్డర్ కేసులు. మీర్పేర్లో వెంకటమాధవి, మేడ్చల్ మునీరాబాద్లో 25ఏళ్ల యువతి, కిడ్నాప్కు గురై ఖమ్మంలో శవం దొరికిన బొల్లు రమేష్. ఈ మూడు హత్యలు రాజధానిలో సంచలనం రేపుతున్నాయి. జనవరిలోనే దాదాపు 10 హత్యలు సిటీలో జరిగాయి.
హైదరాబాద్లోని సరూర్నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్కేసులో మరో విషయం బయటపడింది.ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు శ్రావ్య పై అనుమానంతో ఆమె పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు మణికంఠ. కొద్దిరోజులుగా తనకు దూరంగా ఉంటున్న శ్రావ్య మరొకరితో క్లోజ్గా ఉంటుందన్న అనుమానంతో దాడి చేశాడు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: తన లివ్ ఇన్ పార్ట్నర్తో గొడవపడి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గురువారం రాజేంద్రనగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
లవ్ బ్రేకప్ చెప్పిందని ప్రియురాలని ప్రియుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగింది. చివరిసారిగా మాట్లాడుదామని పిలిచి ఆమెపై దాడి చేసి ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.