వక్ఫ్ బిల్లుపై ఓవైసీ సంచలన ప్రెస్ మీట్-LIVE
వక్ఫ్ బోర్డులో ఇతర మతాలకు చెందిన వారు ఎలా ఉంటారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. మోదీ సర్కార్ వక్ఫ్ భూములను దోచుకునేందుకు కుట్ర చేస్తోందన్నారు.