Kaleshwaram Commission: 18వ వ్యక్తిగా KCR.. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్

కాళేశ్వరం కమిషన్ మిచారణ చేపట్టనున్న జస్టిస్ ఘోష్ కమిటీ ముందుకు బుధవారం మాజీ సీఎం KCR హాజరుకానున్నారు. నేడు ఉదయం 11.30 నిమిషాలకు విచారణకు రానున్నారు. ఇప్పటి వరకు ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారణ చేయగా.. ప్రస్తుతం ఇన్ కెమెరా ముందు కేసీఆర్‌ను ప్రశ్నించనుంది.

New Update

కాళేశ్వరం కమిషన్ మిచారణ చేపట్టనున్న జస్టిస్ ఘోష్ కమిటీ ముందుకు బుధవారం మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు ఉదయం 11.30 నిమిషాలకు విచారణకు రానున్నారు. ఇప్పటి వరకు ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారణ చేయగా.. ప్రస్తుతం ఇన్ కెమెరా ముందు కేసీఆర్‌ను ప్రశ్నించనుంది.

బీఆర్ఎస్ అధినేత ఉదయం 8 గంటలకు ఫామ్ హౌస్‌ నుంచి బయలుదేరనున్నారు. BRK భవన్‌కు కార్యకర్తలు భారీగా తరలి రావాలని BRS ఎమ్మెల్యేల పిలుపునిచ్చారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 17 మందిని ప్రశ్నించింది. 18వ వ్యక్తిగా కేసీఆర్ కమిషన్ ముందుకు విచారణకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలో మంత్రులుగా పని ఈటల రాజేందర్, హరీశ్‌లను కూడా కమిషన్ ముందుకు విచారణకు వెళ్లారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు