ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేయడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే EAPCET ఫలితాలను సీఎం తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి విడుదల చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇది ఆయన అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read : హ్యాపీ మదర్స్ డే.. అమ్మ కోసం కమ్మనైన స్పెషల్ గిఫ్ట్స్!
Also Read : రేపే భారత్-పాక్ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?
ప్యాలెస్ నుంచి పాలన..
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను తమ ఇంటి నుండి విడుదల చేయలేదన్నారు. అయితే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి లేక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి రేవంత్ పాలన కొనసాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ సీఎం ముఖ్యమంత్రి, అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. అధికారులను పని చేయనివ్వడం లేదన్నారు. సీఎం సెక్రటేరియట్ మొఖం చూడడం లేదని.. ప్రజా పాలన అంటే ఇదేనా?? అని ప్రశ్నలు గుప్పించారు హరీష్ రావు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read : మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
Also Read : దుమ్మురేపుతున్న ముగ్గురు హీరోలు.. 'భైరవం' నుంచి డుమ్.. డుమారే సాంగ్
(telugu-news | telugu breaking news | harish-rao | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news)
Harish Rao: హవ్వా.. రేవంత్ రెడ్డి ప్యాలెస్ నుంచి EAPCET రిజల్ట్సా?: హరీశ్ రావు సంచలన ట్వీట్!
సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇది ఆయన అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చేయలేదన్నారు.
BRS MLA Harish Rao Fires on CM Revanth Reddy
ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేయడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే EAPCET ఫలితాలను సీఎం తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి విడుదల చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇది ఆయన అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read : హ్యాపీ మదర్స్ డే.. అమ్మ కోసం కమ్మనైన స్పెషల్ గిఫ్ట్స్!
Also Read : రేపే భారత్-పాక్ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?
ప్యాలెస్ నుంచి పాలన..
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను తమ ఇంటి నుండి విడుదల చేయలేదన్నారు. అయితే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి లేక జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి రేవంత్ పాలన కొనసాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ సీఎం ముఖ్యమంత్రి, అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. అధికారులను పని చేయనివ్వడం లేదన్నారు. సీఎం సెక్రటేరియట్ మొఖం చూడడం లేదని.. ప్రజా పాలన అంటే ఇదేనా?? అని ప్రశ్నలు గుప్పించారు హరీష్ రావు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read : మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
Also Read : దుమ్మురేపుతున్న ముగ్గురు హీరోలు.. 'భైరవం' నుంచి డుమ్.. డుమారే సాంగ్
(telugu-news | telugu breaking news | harish-rao | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news)