Iran-Israel: ఇజ్రాయెల్కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్లో బహిరంగంగా ఉరితీశారు.
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్కు గూఢచర్యం చేశాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇరాన్లో బహిరంగంగా ఉరితీశారు.
ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్కు రావాలని ఆహ్వానించారు. ఇండియాలో ఉంటున్న ఉక్రెయిన్ దౌత్యవేత్త అలెగ్జాండర్ పొలిష్చుక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పుతిన్, జెలెన్ స్కీల సమావేశం ఏర్పాటు చేయడం నూనెలో వెనిగర్ కలపడం లాంటిదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారిద్దరూ కలిసేంతవరకూ తాను దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా ఈ రోజు ఈ కామెంట్స్ చేశారు.
ఉక్రెయిన్ లో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహిస్తామనని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ రోజు వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డ్రెస్ ఈసారి కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో టీ షర్ట్ వేసుకుని వచ్చిన జెలెన్...ఈసారి మంచి సూట్ వేసుకుని రావడమే దీనికి కారణం. మొదటిసారి తనను అవమానించిన వారితోనే అద్బుతం అనిపించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనను తాను సమర్థిస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ప్రాణాలు కాడ్డానికి ట్రంప్ ముందు రావడం హర్షణీమని అన్నారు.
ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ఇదే ఉత్తమమైన మార్గంమని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిస్థితులను జెలెన్స్కీ వివరించారు. రష్యా నుంచి భారత్ భారీగా కొనుగోలు చేస్తున్న చమురు వాణిజ్యంపై జెలెన్స్కీ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.