Yadagirigutta: యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రావణమాసం ప్రారంభమైంది. దీంతో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భాన్ని పురష్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.