Crime : దారుణం.. 22 ఏళ్ల మహిళపై ఐదుగురు అత్యాచారం
ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
నర్సంనగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.
బెంగళూరులో దారుణం జరిగింది. తుమకూరు జిల్లాలోని చింపగానహళ్లి సమీపంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నరికిన మనిషి శరీర భాగాలు కనిపించాయి. ఒక కుక్క మనిషి చేయిని నోట కరుచుకుని వెళ్లడాన్ని చూసి దారిలో వెళ్తున్న వ్యక్తి చూసి షాక్కు గురయ్యారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు
బీహార్లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు కావాలంటే రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని టీడీపీ నేత వన్నూరప్ప వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.
ఓ రష్యన్ మహిళ భారతీయ ఆధ్యాత్మికతకు ఆకర్షితురాలు కావడమే కాకుండా ఏకంగా ఒక దట్టమైన అడవిలో ఉన్న గుహలో ధ్యానంలో మునిగి పోయింది. అంతేకాదు, ఆమెతో పాటు ఆరు, నాలుగేళ్ల వయస్సున్న తన పిల్లలు కూడా అక్కడే ఉండటం గమనార్హం. పోలీసులు ఆమెను గుహనుంచి బయటకు తీసుకువచ్చారు.
యోగా శరీరం, మనస్సు, ఆత్మల సమతుల్యతను ఏర్పరిచే అభ్యాసం. మహిళలు ఫిట్గా, ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారంతోపాటు యోగా చేయాలి. మహిళలు భుజంగాసనం, బాలసనం, త్రికోణాసనమూ, సీతాకోకచిలుక ఆసనం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం ఇస్తుంది.