Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. అనుమానంతో భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి.. ఆ భర్త ఏం చేశాడంటే?
హైదరాబాద్లో మరో భార్య మర్డర్ కలకలం రేపింది. అంబర్పేట మజీదు బస్తీలో కిరాణ షాపు నడుపుతున్న నవీన్.. తన భార్య రేఖ మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆమె చనిపోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు.